Peanuts: రుచిగా ఉంటున్నాయని పల్లీలు తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే..!
Peanuts: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ ఆరోగ్యం పట్ల ఏ మాత్రం దృష్టి పెట్టారు. నోటిఫికేషన్ గా ఉన్న ఆహారాన్ని విపరీతంగా తినేస్తారు. బయట దొరికే నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, పూరీలు, బజ్జీలు విపరీతంగా తింటారు కొంతమంది. అయితే ఈ ఆహారాన్ని తినడం వల్ల… అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంతమేర అజాగ్రత్త పడితే.. ప్రమాదం తప్పదు. ఏదైనా జరగవచ్చు. అయితే ప్రతిరోజు పల్లీలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడిగడుపున ఉదయం లేవగానే సరిగ్గా పిరికేడు పల్లీలు తినాలని చెబుతున్నారు వైద్యులు. అలా తింటే మన ముఖం పైన ఉన్న మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. మన ఫేస్ చాలా గ్లో అవుతుంది. Peanuts
Also Read: Goat Head: మేక తలకాయ తింటున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి?
అంతేకాదు ఈ పల్లీలను మనం వేరే ఆహారాలలో కూడా కలిపి తినవచ్చు. అలా తినడం వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు జరుగుతుందట. ముఖ్యంగా పల్లీలు తినడం వల్ల శరీరానికి కాల్షియం విపరీతంగా దొరుకుతుందట. క్యాల్షియం ఎక్కువగా రావడంతో బొక్కలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు వైద్యులు. Peanuts
జీర్ణ వ్యవస్థ మెరుగవుతే మలబద్ధకం మరియు ఎస్డిటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మనం బరువు కూడా ఎక్కువగా ఉండకుండా పల్లీలు ఉపయోగపడతాయి. కొవ్వు శాతం విపరీతంగా తగ్గిపోతుంది. అనంతరం మనం బరువు తగ్గిపోతాం. గుండె మరియు బీపీ అలాగే షుగర్ సమస్యలు ఉన్నవారు కూడా పల్లీలు తింటే మంచిదని చెబుతున్నారు.Peanuts
READ ON APP