బియ్యం నీటితో ముఖాన్ని మెరిపించండిలా..
సూర్య కిరణాల నుండి..
హెయిర్ఫాల్ని తగ్గించే రైస్ హెయిర్ మాస్క్
పొడిచర్మానికి..
పొడి చర్మం అనేది చాలా మందిని ఇబ్బందిపెట్టే సమస్య. ఈ నీటిని వాడడం వల్ల చర్మంలో తేమ అలానే ఉండి చర్మం పొడిబారకుండా ఉంటుంది.
చర్మ సమస్యలకి..
చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో బియ్యం నీరు ముందుంటుంది. దీనిని వాడడం వల్ల తామర, మొటిమలు, మచ్చలు, దురద వంటి సమస్యలు తగ్గి చర్మం మెరుగవుతుంది. అంతేకాకుండా ఈ నీటిని వాడడం వల్ల ముఖంపై జిడ్డు తగ్గుతుంది.
ఎలా చేయాలి?
ముందుగా ఓ కప్పు బియ్యాన్ని తీసుకుని కడిగి మంచి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని వడకట్టి రాత్రంతా ఫ్రిజ్లో ఉంచి మరుసటి రోజు మీ స్కిన్, జుట్టుకి అప్లై చేయొచ్చు. Also Read : రోజూ కాజల్ వాడితే ఈ సమస్యలొస్తాయట.. జాగ్రత్త..
టోనర్గా..
ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసుకుని చర్మంపై స్ప్రేలా వాడొచ్చు. ఇందులో దోసకాయ రసాన్ని కలిపితే చర్మానికి హైడ్రేషన్ అందించినవారవుతాం. Also Read : ఏదైనా ఫంక్షన్ ఉందా.. ఈ ప్యాక్ వేయండి ముఖం మెరిసిపోద్ది..
ఫేస్ప్యాక్..
బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా అలోవెరా జెల్, అరచెంచా నిమ్మరసం మిక్స్ చేసి పేస్టులా చేసి చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.
Read More : Beauty News and Telugu News
READ ON APP